తెలంగాణ వచ్చిన ఇధియోపియా మంత్రులు

మెదక్, నర్సాపూర్ లో మిషన్ కాకతీయ కార్యక్రమం పరిశీలనకు  ఇథియోపియా మంత్రులు వచ్చారు. వారికి నీటిపారుదల శాఖ ఉన్నతాధికారుల బృందం  నర్సాపూర్ గ్రామస్తులు, ఇతర అధికారులు ఘనంగా స్వాగతం పలికారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *