ప్రత్యేక హోదా : కేంద్రం దిష్టి బొమ్మ దగ్ధం (వీడియో)

ఆంద్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా నిరాకరించిన కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా విజయవాడ సి పి యం ఆందోళన చేపట్టింది.

విజయవాడ లో సి పి యం కార్యాలయం నుండి పెద్ద సంఖ్యలో  నాయకులు కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ తో ఈ రోజు నిరసన ర్యాలీ చేపట్టారు.. అంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత రెండు రోజుల నుండి డిల్లీ కేంద్ర అర్ధిక శాఖ తో జరిగిన సమావేశం లో హోదా ఇవ్వడం కుదరదని చెప్పటం తో రాష్ట్ర వ్యాపితంగా  అంధ్రప్రదేశ్ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

ఇందులో భాగంగా సిపిఎం ఉద్యమం చేస్తున్నది. బి జె పి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.క్రేంద్ర ప్రభుత్వం అంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ప్రకటించేవరకు పోరాటం కొనసాగిస్తుమని అన్ని పార్టీ లు కలసి రావలని పిలుపు నిచ్చారు. అనంతరం బిసెంట్ రోడ్డులో కేంద్రం దిష్టి బొమ్మ దగ్ధం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *