స్పీకర్ ను కలిసిన ట్రైనీ ఐఏఎస్ లు

అసెంబ్లీలో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డిని కలిశారు శిక్షణ ఐఏఎస్ లు.

తెలంగాణ కేడర్ కు చెందిన శిక్షణ ఐఏఎస్ లు తమ ట్రైనింగ్ లో బాగంగా ఈరోజు అసెంబ్లీ సమావేశాలను పరిశీలించీ అనంతరం స్పీకర్ పోచారం ని కలిసారు.

ఈసందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు స్పీకర్. పేద ప్రజలకు సేవ చెసే అవకాశం లభించడం అదృష్టంగా భావించాలన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు రెండు కళ్ళు అన్నారు.