తెలంగాణ ఆర్టీసి బస్సులో మంటలు…

నిన్న  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో అనుమానాస్పద స్థితిలో ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి.వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. అగ్నిమాపక సిబ్బందిని రప్పించారు.వారు మంటలను అదుపు చేశారు. మంటలు ఎలా లేచాయోఅంతుబట్టడం లేదు.