దత్తన్న ఇంట్లో తీరని విషాదం

కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ కుమారుడు బండారు వైష్ణవ్ అకస్మికంగా మృతి చెందారు. నిన్న రాత్రి తీవ్ర గుండే పోటు రావడంతో వైష్ణవ్ ని వెంటనే ముషీరాబాద్ కేర్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ ఆయన చనిపోయాడు. ఆయన మెడిసిటి మెడికల్ కాలేజీలో MBBS మూడో సంత్సరం చదువుతున్నాడు. దత్తాత్రేయ నివాసం రామ్ నగర్ లో ఉంది. రాత్రి ఇంట్లో భోజనం చేస్తున్నపుడు వైష్ణవ్ ఒక్కసారిగా కుప్పకూలి పోయాడు
రాంనగర్లో ఇంట్లో రాత్రి డిన్నర్ చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిన వైష్ణవ్.
వెంటనే మూషీరా బాద్ గురునానక్ కేర్లో  చికిత్స కోసం చేర్పించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *