ఎంపి కవితకు భయం పట్టుకుంది : బిజెపి అర్వింద్ (వీడియో)

నిజామాబాద్ జిల్లా టిఆర్ఎస్ పరిణామాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఆ  పార్టీ రాజ్యసభ సభ్యుడు డి శ్రీనివాస్ ను పార్టీ నుంచి సాగనంపాలంటూ కేసిఆర్ కుమార్తె కవిత ఉత్తరం రాసిన విషయం తెలిసిందే.

దీంతో కవిత తీరుపై డిఎస్ కొడుకు, బిజెపి నేత అయిన అర్వింద్ ఘాటుగా స్పందించారు. ఓటమి భయంతోనే కవిత ఇలా చేస్తున్నారని విమర్శించారు. కవిత గురించి, డిఎస్ వ్యవహారాల గురించి అర్వింద్ సుదీర్ఘ వివరణ ఇచ్చారు.

ఇంతకూ అర్వింద్ ఏమన్నారో కింద వీడియోలో ఉంది చూడండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *