విజయసాయి రెడ్డి మీద మండిపడ్డ టిడిపి దివ్యవాణి

 

ఈ ట్వీట్ మిద టీడీపీ నాయకురాలు  దివ్యవాణి  మండి పడ్డారు….ఇలా

అయ్యా అక్రమ సాయి రెడ్డి గారు..

రంజాన్ పేరుతో 6 వేల మందికి భోజనాలు పెట్టడానికి 1.1 కోట్లు-జి.ఓ-1206… ఈ సొమ్ము సండూర్ పవర్ కమ్ పెనీ సొత్తా ?

జగన్ గారి ఇంటి ముందు 1.3 కిమీ రోడ్డు వెయ్యడానికి 5 కోట్లు-జి.ఓ-132…ఈ ఖర్చు భారతి సిమెంట్స్ నుండి ఖర్చు చేసారా?

జగన్ గారి నివాసం దగ్గర టాయిలెట్స్ కట్టడానికి 30 లక్షలు-జి.ఓ-133…ఈ సొమ్ము జగతి పబ్లికేషన్స్ నుండి కట్టారా ?

జగన్ గారి ప్యాలస్ దగ్గర బ్యారికేడ్లు పెట్టడానికి 75 లక్షలు-జి-ఓ-133..ఈ సొమ్ము కార్మెల్ ఏషియా చెల్లించిందా?

కొట్టేయడంలో మీరు పిహెచ్డి చేసారు.మీ రికార్డులు మీరే తిరగరాస్తున్నారు…ఇక మిగిలింది గుడిలో లింగం మాత్రమే