శనివారం తిరుమల సమాచారం, సర్వదర్శనానికి 20 గంటలు

• ఈ రోజు శనివారం(06.07.2019)
ఉదయం 5 గంటల సమయప్పటి తిరుమల సమాచారం

తిరుమల ఉష్ణోగ్రత  : 23C° – 33℃°

• నిన్న 72,488 మంది
భక్తులకు శ్రీ వేంకటేశ్వరస్వామి వారి
దర్శన భాగ్యం కల్గినది,

• ఈ రోజు స్వామివారి సర్వదర్శనం
కోసం తిరుమల వైకుంఠం
క్యూ కాంప్లెక్స్ లో గదులన్నీ
భక్తులతో నిండిఉన్నాయి, భక్తులు
బైట కూడా వేచియున్నారు,

• ఇప్పటి అంచనా ప్రకారం శ్రీవారి
సర్వదర్శనాని కి సుమారు
20 గంటలు పట్టవచ్చు.

• నిన్న 37,214 మంది
భక్తులు స్వామి వారికి
తలనీలాలు సమర్పించి
మొక్కులు చెల్లించుకున్నారు

• నిన్న స్వామివారికి
హుండీలో భక్తులు
సమర్పించిన నగదు
₹: 3.33 కోట్లు,

• శీఘ్రసర్వదర్శనం(SSD),
ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్
₹:300/-), దివ్యదర్శనం
(కాలినడక) వారికి శ్రీవారి
దర్శనానికి సుమారుగా
ఐదు గంటల సమయం
పట్టవచ్చు

వయోవృద్దులు మరియు దివ్యాంగుల

• ప్రత్యేయకంగా ఏర్పాటు
చేసిన కౌంటర్ ద్వారా
ఉ: 10 గంటలకి (750)
మ: 2 గంటలకి (750)
ఇస్తారు

చంటి పిల్లల తల్లిదండ్రులు మరియు ఎన్నారై ప్రత్యేక దర్శనాలు

• సుపథం మార్గం గుండా శ్రీవారి
దర్శనానికి అనుమతిస్తారు
ఉ: 11 గంటల నుంచి
సాయంత్రం 5 గంటల వరకు
దర్శనానికి అనుమతిస్తారు,

టిడిడి టోల్ ఫ్రీ నెంబర్ : #18004254141