ప్రధాని మోదీ వోటేసి, ఏమన్నారంటే…

ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు అహ్మదాబాద్ లో రానిప్ పోలింగ్ కేంద్రంలో తన వోటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ వోటు కార్డు అనేది ప్రజాస్వామ్యం బలం,శక్తి అని అన్నారు.

తీవ్రవాదల ఆయుధం బాంబు (ఐఇడి). ప్రజాస్వామ్యం బలం వోటర్ ఐడి అని చెప్పారు.

మూడో దశ పోలింగ్ సాగుతూ ఉంది. నా సొంతరాష్ట్రం గుజరాత్ లో వోటు వేసి నా ప్రజాస్వామిక బాధ్యతలను నిర్విర్తించే అవకాశం రావడం   నా అదృష్టం. కుంభమేలా లో పవిత్ర స్థానం చేసినపుడు ఎంత స్వచ్ఛత అనుభవిస్తామో, ప్రజాస్వామిక పర్వదినం నాడు వోటేసినా అదే అనుభూతి ఉంటుంది

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *