ఆంధ్ర ఓటర్ల జాబితా వచ్చేసింది…

ఏపీ ఓటర్ల తుది జాబితా ప్రకటించిన ఈసీ!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఓటర్ల జాబితాను ఎలక్షన్ కమిషన్ శనివారం ప్రకటించింది.

రాష్ట్రంలో  మొత్తం  3,69,33,091 ఓటర్లున్నారు.  వారిలో పురుషులు 1,83,24,588 , మహిళా ఓటర్లు 1,86,04,742 మంది ఉన్నారు.

అలాగే థర్డ్ జెండర్స్‌ 3,761 మంది ఓటర్లు ఉన్నారు.

తూర్పుగోదావరిలో అత్యధికంగా 40,13,770 మంది ఓటర్లు ఉండగా, అత్యల్ప ఓటర్లు(17,33,667) ఉన్న జిల్లాగా విజయనగరం నిలిచింది.

జిల్లాల వారీగా ఓటర్ల సంఖ్య..

శ్రీకాకుళం: 20,64,330
విజయనగరం: 17,33,667
విశాఖ పట్నం: 32,80,028
తూర్పు గోదావరి: 40,13,770
పశ్చిమ గోదావరి: 30,57,922
కృష్ణా: 33,03,592
గుంటూరు: 37,46,072
ప్రకాశం: 24,95,383
నెల్లూరు: 22,06,652
కడప: 20,56,660
కర్నూలు: 28,90,884
అనంతపురం: 30,58,909
చిత్తూరు: 30,25,222.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *