మృతదేహంతో ఆ రోజు స్మశానానికి ఎవరూ రాలేని ఓ దీనగాధ

ధనబలం ఉంది, బంధుబలగం ఉంది, కులబలమూ ఉంది, కానీ, మృతదేహంతో ఆరోజు స్మశానానికి వచ్చే మనుషులు లేని ఓ దీనగాధ! ఇఫ్టూ…

కోవిడ్ సోకిన జర్నలిస్టుల వైద్యానికి ఆంధ్రలో నోడల్ అధికారులు

ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ విస్తృతంగా వ్యాపిస్తున్న నేపధ్యంలో కరోనా మహమ్మారి బారినపడి ఇబ్బందులు ఎదుర్కొంటున్న పాత్రికేయులకు వైద్య సేవలు అందించేందుకు…

AP Covid Update: కొత్త కేసులు 14,792

ఆంధ్రప్రదేశ్ లో గత 24 గంటలలో 14,792   కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. రాష్ట్రంలో 86,035 మందికి పరీక్షలు నిర్వహిస్తే ఈ…

కోవాగ్జిన్ ధర తగ్గించిన భారత్ బయోటెక్

భారత్ బయోటెక్ కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు అందిస్తున్న వ్యాక్సిన్ ధరని తగ్గించింది. గతంలో రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ కంపెనీ తయారుచేసే కోవాగ్జిన్…

భారత్ కు సాయం చేసేందుకు 40 దేశాలు ముందుకొస్తున్నాయ్…

కరోనా రెండో తరంగం విపత్తు ఎదుర్కొంటున్నభారత దేశానికి సాయం చేసేందుకు దాదాపు 40 దేశాలు సంసిద్ధంగా ఉన్నాయని విదేశీ వ్యవహారాల కార్యదర్శి…

బెడ్ దొరక్క కొట్టుమిట్టాడుతున్న జర్నలిస్టు సంపత్

హైదరాబాద్  ఆసుపత్రిలో బెడ్, ఆక్సిజన్ దొరక్క ఓ ప్రైవేటు అసుపత్రిలో  సీనియర్ జర్నలిస్ట్ గోపిరెడ్డి సంపత్ కుమార్ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఆసుపత్రి…

18–45 ఏళ్ల వారికి సెప్టెంబరు తర్వాతే వాక్సిన్‌ : జగన్ అంచనా

18- 45 సంవత్సరాల మధ్య వయసు వారు వ్యాక్సిన్ కోసం సెప్టెంబర్ దాకా ఆగాల్సి ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి…

కరోనా కాలంలో పెరిగిన గోల్డ్  డిమాండ్

దేశంలో ఒక వైపు సెకండ్ వేవ్  కరోనా కేసులు ఉధృతమవుతుంటే మరొక వైపు బంగారు డిమాండ్ కూడా పెరుగుతూవచ్చింది. జనవరి-మార్చి క్వార్టర్…

16 సంవత్సరాల తర్వాాత విదేశీ సాయం తీసుకుంటున్న భారత్

భారతదేశం విపత్తుల్లో విదేశీ సాయం తీసుకోవడం మానేసి ఇప్పటికి 16 సంవత్సరాలయింది. భారత్ కు ఎంత విపత్తునయినా ఎదుర్కొనే శక్తి ఉందని,…

ఇస్కాన్ గుడి సందర్శించిన బ్రిటిష్ ప్రధాని

లండన్ సమీపంలోని ఇస్కాన్ (ISKCON)మందిరాన్ని బ్రిటిష్ ప్రధాని బొరిస్ జాన్సన్,  హోంసెక్రెటరీ ప్రీతి పటేల్ ఆదివారంనాడు సందర్శించారు. ఈ మందిరాన్నిభక్తి వేదాంత…