సెంట్రల్ అవార్డుల్లో తెలంగాణా పంచాయతీ రాజ్ శాాఖ ధూంధామ్

తెలంగాణ పంచాయ‌తీరాజ్ శాఖ‌కు 7 జాతీయ‌ ఉత్త‌మ అవార్డులు హైద‌రాబాద్, జూన్‌ 16ః తెలంగాణ పంచాయ‌తీరాజ్ శాఖ‌కు 7 జాతీయ‌ ఉత్త‌మ అవార్డులు…

యువనటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కు నివాళి

(పి.కె.వేణుగోపాల్) సుశాంత్ సింగ్ రాజ్ ఫుత్ ఆత్మహత్య బాలీవుడ్ చిత్రసీమకు తీరని లోటు. ఈ ఆకస్మిక మృతి యువనటుల్లో తీవ్రమైన ఆందోళన…

నర్సాపురం ఎంపి కనుమూరుని వైసిపి వదిలించుకుంటుందా?

 వైసిపి  ఎమ్మెల్యేల‌కు వైసిపికే చందిన నర్సాపురం ఎంపీ కనుమూరు రఘురామకృష్ణంరాజుకు మధ్య గొడవ రోజుకు రోజుకు ముదురుతూ ఉంది. ఆయన పార్టీలో…

మహారాష్ట్ర పోలీసుల్లో జోరుగా కరోనా, మృతులు 42

మహారాష్ట్ర పోలీసు సిబ్బంది తీవ్రంగా కరోనా బారిన పడుతున్నారు. వారిలో మృతుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటున్నది.  ఇంతవరకు రాష్ట్రంలో 3,661…

టిటిడి ఛెయిర్మన్ కు సలహా లివ్వాలనుకుంటున్నారా, ఇదిగో యాప్

వ్యక్తిగతంగా తమ సమస్యలు చెప్పుకోలేని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్తుల నుంచి సలహాలు, సూచనలు,  తెలుసుకోవడానికి టీటీడీ ఒక యాప్…

కక్ష సాధింపు రాజకీయాలు ఎపుడో మొదలయ్యాయి? గాంధీ మీద కూడా మచ్చ…

ఈ మధ్య కాలంలో కక్ష సాధింపు రాజకీయం(politics of Vendetta) అనే మాట రాజకీయాల్లో బాగా వినబడుతూ ఉంది. ఇపుడు ఆంధ్రలో…

రూ.2.5 లక్షల కోట్లతో ఆంధ్రా బడ్జెట్‌, అసెంబ్లీ చిత్రాలు (గ్యాలరీ)

అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం రెండోదఫా వార్షిక ఆర్థిక బడ్జెట్‌ను (2020–21) ప్రవేశపెడుతోంది. రూ.2.25 లక్షల కోట్లతో…

తెలంగాణలో అడుగడుగానా జైన గుడులే… ఇదిగో మరొక ఆధారం

తెలంగాణలో అడుగడుగును చరిత్ర దాక్కుని ఉంది. అదిఎపుడైనా, ఎక్కడైనా బయటపడవచ్చు. గత శనివారంనాడు కరీంనగర్ జిల్లా గాంధార మండలం కోట్ల నరసింహుల…

విశాఖ ఎల్జీ మృతుల కుటుంబాలకు టిడిపి రు.50 వేలు సాయం: చంద్రబాబు లేఖ

ఎల్జీ పాలిమర్స్ మృతుల కుటుంబాలకు సాంత్వనగా తెలుగుదేశం పార్టీ  రూ.50 వేల ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. ఈ మేరుకు పార్టీ…

బోనాలు రద్దు చేసి ప్రత్యక్ష ప్రసారాల్లో ఏం చూపిస్తారు?

(నిరంజన్ గోపిశెట్టి) బోనాల పండుగను ప్రజలు ఇళ్ల వద్దనే జరుపుకోవాలని అమ్మవారి దేవాలయాలలో పూజారులు మాత్రమే పూజలు నిర్వహిస్తారని  దేవాదాయశాఖ మంత్రి…