తిరుపతి మద్యం షాపులను మూయించండి, కరోనా పెరుగుతాంది: నవీన్

తిరుపతిలో వున్న 38 ప్రభుత్వ మద్యం షాపులను వెంటనే మూయించండి రాయలసీమ యాక్టివిస్టు నవీన్ కుమార్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి…

ఎపిలో 2432 కొత్త కరోనాకేసులు, 44 మరణాలు, గుంటూరు జిల్లా టాప్ 468 కేసులు

ఆంధ్రప్రదేశ్ గడిచిన 24 గంటల్లో కొత్తగా 2432 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి,కోవిడ్-19 వల్ల  44 మరణించారు. రాష్ట్రానికి సంబంధించిన కరోనా పాజిటివ్ …

కర్నూలు జిల్లాలో తొలి వెటర్నరీ పాలిటెక్నిక్ కాలేజీ : ఎపి క్యాబినెట్ నిర్ణయాలు

అమరావతి : ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ అధ్యక్షతన సచివాలయంలో లో జరిగిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది.…

25 జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్ నిర్ణయం, నిజమౌతున్న జగన్ ఇచ్ఛాపురం వాగ్దానం

ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్‌వ్యవస్థీకరించాలని రాష్ట్ర క్యాబినెట్ సూత్రప్రాయంగా అమోదించింది. ఈ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన సమావేశమయిన క్యాబినెట్ రాష్ట్రంలోని…

కోరోనా వైరస్ సోకి అనంతపురం సీఐ రాజశేఖర్ మృతి

అనంతపురం:  అనంతపురం నగరంలో ఒక పోలీసు అధికారి కోవిడ్ -19 తో మృతి చెందారు. అనంతపురం పట్టణంలో ట్రాఫిక్ సీఐ గా…

జ్ఞానం ఉంటే చాలదు, దాన్ని వ్యక్త పరచే స్కిల్ లేకపోతే ఉద్యోగాలు కష్టం

(CS Saleem Basha) యువతలో తగ్గుతున్న నైపుణ్యాలు, దానివల్ల తగ్గిపోతున్న ఉపాధి అవకాశాలు ఆందోళన కలిగించడం వల్ల యువతలో నైపుణ్యాలు, పెంపొందించ…

కరోనా కేసులు పెరుగుతున్నా, తిరుమల దర్శనాలా అంటున్న స్థానికులు

తిరుపతిలో కరోనా విస్తరిస్తూ ఉండటం, దీనిని ఖాతరుచేయకుండా తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి దర్శనాలు కొనసాగిస్తూ ఉండటం వివాదాానికి దారి తీసింది.…

కరోనా అమానుషం: మృతదేహాన్ని ఫ్యామిలీతో సహా బస్సులోనుంచి దించేశారు

గొంతుపై కణితితో బాధపడుతూ బస్సులోనే ప్రాణాలు విడిచిన మహిళని కరోనా అనుమానం’తో మృతదేహాన్ని రోడ్డుపైనే  కండక్టర్, డ్రైవర్‌ దించేసి అమానుషంగా ప్రవర్తించిన…

ఆంధ్రలో కరోనా మరణాలు 43, కొత్త కేసులు 1908

గత ఇరవై నాలుగు గంటలలో ఆంధ్రపదేశ్ లో కరోనా వల్ల 43  మంది చనిపోయారు. ఇంతమంది ఒకరోజున చనిపోవడం ఇదే మొదటిసారి.…

జీవో నెంబర్ 3 పై సుప్రీంలో రివ్యూ పిటిషన్ వేసిన ఆంధ్ర

అమరావతి, జూలై 14:- జీవో నెంబర్.3 పై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును పున:పరిశీలించాలని కోరుతూ గిరిజన సంక్షేమ శాఖ తరుపున…