As many as 32 people perished in the unprecedented deluge caused by the incessant rains across…
Author: Trending News
గత నూరేళ్లలో హైదరాబాద్ లో ఇంత పెద్ద వర్షం పడలేదు…
హైదరాబాద్ సగం మునిగిపోయింది.లోతట్టుప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. హైదరాబాద్ సముద్రమయింది. ఇలా ఎన్నయినా చెప్పుకోవచ్చు. హైదరాబాద్ ప్రజలు ఇంత పెద్ద వానను ఎపుడూ చూల్లేదు.…
కూచిపూడి ఐకాన్ శోభా నాయుడు మరణం నాట్య రంగానికి తీరని లోటు
( చంద్రమూరి నరసింహారెడ్డి) కూచిపూడి ఐకాన్ ,40 ఏళ్లుగా కూచిపూడి తరగతుల ద్వారా వేలాది మందికి శిక్షణ ఇచ్చిన నాట్య గురువు…
ముఖ్యమంత్రి ఒక న్యాయమూర్తి మీద లేఖ రాయడం ఆంధ్రలో రెండో సారి
మొన్న అక్టోబర్ ఆరో తేదీన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణమీద …
హాట్ టాపిక్: కొన్నాళ్ళు సినిమా హాళ్ళలో ఫ్రీ షోలు
అవును..మీరు విన్నది కరెక్టే…తెలుగు రెండు రాష్ట్రాల థియోటర్స్ ప్రేక్షకులకు ఫ్రీ షోలు వేయటానికి సిద్దపడుతున్నట్లు సమాచారం. ఈ మేరకు చర్చలు జరుగుతున్నట్లు…
అనపర్తిలో మైనింగ్ స్కామ్ పై టిడిపి నిజనిర్ధారణ కమిటీ
తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు …
ముఖ్యమంత్రి చీఫ్ జస్టిస్ కు లేఖ రాస్తే వార్త కాదా?: అంబటి ఆగ్రహం
తాడేపల్లి: ఒక ముఖ్యమంత్రి సుప్రీం చీఫ్ జస్టీస్ కు లేఖ రాస్తే.. దానిని నొక్కేయడం పత్రికా స్వేచ్ఛేనా? ఇంత ప్రధానమైన వార్తను…
టిటిడి ఉన్నత స్థాయి నియామకాల మీద బిబిసి ఆసక్తికర విశ్లేషణ
తిరుమల తిరుపతి దేవస్థానాల (TTD) బోర్డు కీలక పదవుల్లో దళితులకు అవకాశం ఇవ్వరా? అని బిబిసి- తెలుగు వెబ్ సైట్ ఒక…
నవరాత్రి బ్రహ్మోత్సవాలూ ఏకాంతంగానే : టిటిడి కొత్త ఈఓ డాక్టర్ జవహర్ రెడ్డి
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల మాదిరిగానే నవరాత్రి బ్రహ్మోత్సవాలు కూడా ఏకాంతంగా నిర్వహిస్తామని టీటీడీ ఈఓ డాక్టర్ కె.ఎస్. జవహర్ రెడ్డి చెప్పారు.…
న్యాయమూర్తుల మీద జగన్ బహిరంగ దాడి ఎటు వెళ్తుంది?
న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణతో పాటు మరికొంతమంది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తుల మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి…