10 నెలల తర్వాత 27న పట్టాలెక్కనున్న కృష్ణా ఎక్స్ ప్రెస్

కరోనా లాక్‌డౌన్‌ ప్రభావంతో నిలిచిపోయిన తిరుపతి నుంచి ఆదిలాబాద్‌ కృష్ణా ఎక్స్​ప్రెస్ (17406/17406)​ తిరిగి పట్టాలెక్కనుంది. ఈ నెల 27వ తేదీ…

ఎన్నికలంటూనే కరోనా గుర్తొచ్చిందా?: ఎపి ఉద్యోగులకు మాజీ మంత్రి లేఖ

ఉద్యోగ సంఘాల నాయకులకు నమస్కారములు… కరోనా తగ్గుముఖం పట్టింది. అధికార పార్టీ ర్యాలీలు జరుగుతున్నాయి. ఇళ్ల పట్టాల పంపిణీ జరుగుతోంది. ఉద్యోగులు…

తిరుపతి సమీపాన పాండవుల బండకు సండే ట్రెక్…

(భూమన్, ప్రొఫెసర్ కుసుమకుమారి) పాండవుల బండ అనేది తిరుపతి కి 25 కిమీ దూరాన, చంద్రగిరి సమీపాన ఉన్న అందమయిన కొండ…

గుజరాత్ లో లేని కరోనా భయం, ఆంధ్రలో ఎలా వచ్చింది? : టిడిపి

ఫిబ్రవరిలో 21, 28 తేదీల్లో గుజరాత్ స్థానిక ఎన్నికలకు షెడ్యూలు విడుదలలైన విషయం ఎపి ప్రభుత్వం, ఉద్యోగు సంఘాల నాయకులు గుర్తించాలని …

గాంధీజీ సైరెన్ మళ్లీ మోగించాలి: మనవడు తుషార్ గాంధీ

మహాత్మా గాంధీ హత్య జరిగిన సమయాన్ని గుర్తు చసే సైరెన్ మళ్లీ మోగించడం ప్రారంభించాలని గాంధీజీ మనవడు తుషార్ గాంధీ రాష్టప్రతి…

టిఆర్ ఎస్ కు ధీటైన జవాబిస్తున్న బండి సంజయ్

ఈ రోజు కరీంనగర్ లో బిజెపి నేత బండి సంజయ్ దిష్టి బొమ్మను దగ్దం చేయడాన్ని బిజెపి కార్యకర్తలు అడ్డుకున్నారు.సిఎం కెసిఆర్…

రేపటి నుంచి అందరికీ డిజిటల్ వోటర్ కార్డులు

ప్రతి సంవత్సరం జనవరి 25న భారత దేశం నేషనల్ వోటర్స్ డే జరుపు కుంటుంది. ఇది  2011 నుంచి అమలు అవుతూ…

ర‌మ‌ణీయం తిరుమల రామ‌కృష్ణ తీర్థం (తిరుప‌తి జ్ఞాప‌కాలు- 21)

తిరుమల గుడికి ఆరేడు కిమీ దూరాన అడవుల్లో రామకృష్ణ తీర్థం ఉంటుంది.  జనవరి 28 న అక్కడ ఘనంగా శ్రీరామకృష్ణ తీర్థ…

అవును, ఇది జిల్లా పరిషత్ హైస్కూలే… 6 ఫోటోలు…

తెలంగాణ సిరిసిల్ల జిల్లా పరిషత్ హైస్కూల్ ఇలా తయారవుతూ ఉంది. ఇది పూర్తయితే, బహుశా దేశంలో ఇలాంటి ప్రభుత్వ ఉన్నత  పాఠశాల…

ఈ సారి పేపర్ లెస్ యూనియన్ బడ్జెట్…

కరోనా కారణంగా ఈ సారి బడ్జెట్ (బడ్జెట్ 2021-2022) ను కాగితాల మీద ప్రింటు చేయడంలేదు. ఎలెక్ట్రానికల్ గా సభ్యులకు అందిస్తున్నారు.…