బోల్షివిక్ విప్లవానికి నేటికి 104 ఏళ్ళు!

లెనిన్ నాయకత్వంలో రష్యా సోషలిస్టు విప్లవం విజయం సాధించి నేటికి సరిగ్గా 104 ఏళ్ళు! తర్వాత విప్లవ పవనాలు  తూర్పు వైపు…

రైతుల పాదయాత్రపై కవ్వింపు చర్యలా?

"శాంతి యుతంగా సాగుతున్న అమరావతి మహిళల   రైతుల మహాపాదయాత్రపై జగనమోహన్ రెడ్డి ప్రభుత్వం కవ్వింపు చర్యలు మానుకోవాలి"

నిజాలు దాచి కల్లలు చెప్పేందుకు కోట్ల ఖర్చు

జగన్మోహన్ రెడ్డి  ప్రభుత్వం పెట్రోలు ధరల మీద నిజాలు దాస్తున్నదా! అర్థసత్యాలు చెబుతున్నదా! అబద్దాలు చెబుతున్నదా! దీనికి కోట్ల ఖర్చుతో ప్రకటనలు

హుజూరాబాద్ ఊపులో బిజెపి ఉద్యమాలు

హుజూరాబాద్ ఇచ్చిన ఊపుతో  ముఖ్యమంత్రి కెసిఆర్ కు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాపితంగా ఉద్యమం నిర్వహించి టిఆర్ ఎస్ వ్యతిరేక వర్గాలను సమీకరించే…

‘కేసీఆర్ కు సబ్బండ వర్గాల ఉసురు’

ఉద్యమాలతో ఏర్పాడిన తెలంగాణ రాష్ట్రన్ని కేసీఆర్ సర్వనాశం చేశారని చేర్యాల మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అగ్రహం

తెలంగాణ సాహితీవేత్త కపిలవాయికి నివాళి

చంధోబద్దమయిన సాంప్రదాయ కవిత్వం భావప్రకటనకు ఏ మాత్రం అడ్డంకికాదని గేయస్వర్ణయుగంలో కూడా పద్యానికి పట్టం కట్టిన కవి కపిలవాయి లింగమూర్తి

అమరావతి పాదయాత్ర నాలుగో రోజు

అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యాత్ర 45 రోజుల పాటు కొనసాగుతుంది.

కమ్యూనిస్టుల కర్తవ్యాలపై సదస్సు

మంగళగిరిలో ఈనెల 21న 'నేడు దేశం ఎదుర్కొంటున్న సవాళ్లు - కమ్యూనిస్టు శక్తుల కర్తవ్యాలు' అంశంపై రాష్ట్ర స్థాయి సదస్సు.

‘తెలంగాణ క్షుద్ర రాజకీయ ప్రయోగశాల’

హుజురాబాద్ ఉప ఎన్నిక ఇద్దరు పెట్టుబడిదారుల మధ్య ఎన్నిక: ఏఐసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్

అమరావతి పాదయాత్ర నేటి విశేషాలు

ఈ రోజు విశేషం యాత్రలో 75 సంవత్సరాల మహిళ శ్రీమతి రాజ్యలక్ష్మి కూడా ఉండటం. ఆమె కూడా అమరావతి విధ్వంసం బాధితురాలే.…