సమ్మె సైరన్ మోగించిన ఆంధ్రా ఉద్యోగులు

ఉద్యోగులను కించపరిచేలా ఆర్థిక మంత్రి బుగ్గన వ్యాఖ్యానించారు.ఉద్యోగుల రోడ్డు మీదకు రావడానికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే. సమ్మె నోటీసు ఇచ్చేశాం

తిరుమల ఘాట్ రోడ్ పై టీటీడీ చైర్మన్ ఏమన్నారంటే

బుధవారం తెల్లవారు జామున కొండ చరియలు విరిగిపడి ధ్వంసమైన ఘాట్ రోడ్డుప్రాంతాలను పరిశీలించిన టీటీడీ చైర్మన్  వైవి సుబ్బారెడ్డి

TSRTC ఛార్జీలు ఎందుకు పెంచాలంటే…

మూడేళ్లలోనే ఆర్టీసీకి రూ.4,260 కోట్ల నష్టాలు వచ్చాయి. కరోనా లాక్‌డౌన్‌తో, పెరిగిన డీజిల్ ధరలతో ఈ నష్టాలు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.

బూతులు తిట్టుకుంటూ ప్రజలను వంచిస్తున్నారు…

పరస్పర వాగ్యుద్దాలతో ప్రజలను వంచిస్తున్నారు. ప్రతిపక్ష పార్లీలు రైతు ప్రజాసంఘాలు ఏకమై ప్రభుత్వ ఆధిపత్యాన్ని ప్రతిఘటించాలి.

వాళ్లు నాజీల కన్నా ప్రమాదకరం

(సలీమ్ బాషా) “నాజీ”ల కన్నా ప్రమాదకరమైన మనుషులు ఒకప్పుడు హిట్లర్ నేతృత్వంలోని నాజీలు అంటే. ప్రజలు వణికిపోయారు. నియంతృత్వ పాలనకు పరాకాష్ట…

పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

పాంచ‌రాత్ర ఆగ‌మ స‌ల‌హాదారు మ‌రియుకంకణభట్టార్‌ శ్రీ శ్రీ‌నివాసాచార్యులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది.

ప‌ల్ల‌కిలో శ్రీ‌శ్రీ చిత్ర‌ప‌టం, మ‌హాప్ర‌స్థానం ఊరేగింపు

జేబులో ప‌ట్టేంత 'మ‌హాప్ర‌స్థానం’ను మ‌హాక‌వి గుర‌జాడ వ‌ర్ధంతి సంద‌ర్భంగా తిరుప‌తిలో  వేల్చేరు నారాయ‌ణ రావు ఆవిష్క‌రించారు.

ఒక రూపాయ నోటుకు వందేళ్లు

రూపాయ అనే మాట సంస్కృతం లోని రూప్యకం  అనే మాట నుంచి వచ్చింది. రూప్యకం అంటే వెండినాణేం. ఆరోజులో వెండి నాణాల…

ఇంత నీచమైన కేంద్రాన్ని ఎప్పుడూ చూడలే: సీఎం కేసీఆర్

ఇంత నీచమైన కేంద్ర ప్రభుత్వాన్ని ఇప్పటివరకు చూడలేదని, భవిష్యత్తులో మళ్లీ చూస్తామో లేదో తెలియదనిముఖ్యమంత్రి కెసిఆర్ మండి పడ్డారు. ప్రతి అంశంలోనూ…

తిరువీధుల‌లో నిన‌దించిన‌ ‘మ‌హాప్ర‌స్థానం’

ప్ర‌ముఖ సాహితీ దిగ్గ‌జం వేల్చేరు నారాయ‌ణ రావు కాఫీటేబుల్ మ‌హాప్ర‌స్థానాన్ని మంగ‌ళ‌వారం ఉద‌యం ఉద‌యూ ఇంర్నేష‌న‌ల్‌లో ఆవిష్క‌రించ‌నున్నారు.