కేజ్రీవాల్ తో చంద్రబాబు చర్చలు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు రోజుల డిల్లీ పర్యటన లో ఈ రోజు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో సమావేశమయ్యారు.ఎన్ డి ఎ హయాంలో రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి ఆయన పలువురు జాతీయ నేతలతో సమావేశం అవుతున్నారు. నిన్న ఎన్ సిపి నాయకుడు శరద్ పవార్ తో సమావేశం అయిన సంగతి తెలిసిందే.పార్లమెంటు ఆవరణలో ఆయన టిడిపి ఎంపి ధర్నాలో కూడా పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *