టిటిడి ట్ర‌స్టుల‌కు 2.40 కోట్లు విరాళం

తిరుమ‌ల శ్రీవారి అజ్ఞాత భ‌క్తుడు టిటిడిలోని వివిద‌ ట్రస్టులకు రూ. 2.4 కోట్లు శుక్రవారం విరాళంగా అందించారు. శ్రీవారీ ఆలయంలోని రంగ‌నాయ‌కుల మండ‌పంలో టిటిడి ఛైర్మ‌న్  వై.వి. సుబ్బారెడ్డికి దాత డిడిని అందజేశారు.ఈ కార్య‌క్ర‌మంలో ఆలయం పేష్క‌ర్ శ్రీ లోకనాథం కూడా ఉన్నారు.

https://trendingtelugunews.com/ttd-offers-silk-vastrams-to-sri-tanikesan-swamy-at-tiruttani/