ఆంధ్రా చివరి క్యాబినెట్ మీటింగ్, సరదాగా సిఎం, చీఫ్ సెక్రెటరీ (పోటోలు)

మొత్తానికి ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్  మీటింగ్ ఈ మధ్యాహ్నం జరిగింది.  చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఇది చివరి క్యాబినెట్ మీటింగ్. సుదీర్ఘ వివాదం తర్వాత, ఎన్నికల కమిషన్ అనుమతినీయడంతో ఈ క్యాబినెట్ సమావేశం జరిగింది. సమావేశానికి ప్రభుత్వా ప్రధాన కార్యదర్శి ఎల్ విసుబ్రహ్మణ్యం ఏర్పాట్లు చేశారు. సమావేశంలో ముఖ్యమత్రి ప్రధాన కార్యదర్శి సరదాగా నవ్వుకుంటూ కనిపించారు. వీళ్ల మధ్య ఇంతవరకుఅభిప్రాయబేధాలు ఉన్నాయా అని అనుమానం వచ్చేంత సన్నిహితంగా మాట్లాడుకున్నారు.  క్యాబినెట్ ఫోటోలు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *