ఈ రోజు శ్రీవారి దర్శనానికి 10 గంటలు

ఈ రోజు మంగళవారం(02.07.2019)
ఉదయం 5 గంటల సమయానికి తిరుమల సమాచారం తిరుమల ఉష్ణోగ్రత    : 22C° – 33℃°

• నిన్న 83,183 మంది
భక్తుల కు కలియుగ దైవం
శ్రీ వేంకటేశ్వరస్వామి వారి
దర్శన భాగ్యం కల్గినది

• స్వామివారి సర్వదర్శనం
కోసం తిరుమల వైకుంఠం
క్యూ కాంప్లెక్స్ లోని 12
గదులలో భక్తులు
వేచి ఉన్నారు,

• ఈ సమయం శ్రీవారి
సర్వదర్శనాని కి సుమారు
10 గంటలు పట్టవచ్చును

• నిన్న స్వామివారికి
హుండీలో భక్తులు
సమర్పించిన నగదు
రూ. 3.30 కోట్లు

• శీఘ్రసర్వదర్శనం(SSD),
ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్
₹:300/-), దివ్యదర్శనం
(కాలినడక) వారికి శ్రీవారి
దర్శనానికి సుమారుగా
రెండు గంటల సమయం
పట్టవచ్చును,

*వయోవృద్దులు మరియు దివ్యాంగులకు

• ప్రత్యేకంగా ఏర్పాటు
చేసిన కౌంటర్ ద్వారా
ఉ: 10 గంటలకి (750)
మ: 2 గంటలకి (750)
ఇస్తారు.

*చంటి పిల్లల తల్లిదండ్రులు మరియు ఎన్నారై ప్రత్యేక దర్శనాలు

• సుపథం మార్గం గుండా శ్రీవారి
దర్శనానికి అనుమతిస్తారు
ఉ: 11 గంటల నుంచి
సాయంత్రం 5 గంటల వరకు
దర్శనానికి అనుమతిస్తారు,